అశ్విని వైష్ణవ్: వార్తలు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు ఊరట.. ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు కేంద్ర-రాష్ట్రాల కీలక నిర్ణయాలు
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో రెండు రోజులపాటు కేంద్ర మంత్రులతో నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
Amaravati: అమరావతికి కేంద్రం కీలక ప్రాజెక్ట్ .. రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్కు గ్రీన్ సిగ్నల్
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Jet Fuel: విమానయాన సంస్థలకు కేంద్రం భారీ ఊరట.. జెట్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణకు ₹10,000 కోట్లు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో విమానయాన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం
ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.
Aushadhi Express: హైదరాబాద్ నుంచి దేశ తొలి ఔషధ రైలు.. ప్రారంభమైన 'ఔషధి ఎక్స్ప్రెస్'
భారతీయ రైల్వే ఔషధ రవాణా రంగంలో కీలక ముందడుగు వేసింది.
First since 2019: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు.. 38కి కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
Google AI Data Hub: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన
విశాఖపట్టణంలో మరో కీలక అధ్యాయం ఆరంభమైంది. రాష్ట్ర సమాచార సాంకేతిక రంగ చరిత్రను మారుస్తుందనే ఆశల మధ్య తర్లువాడలో గూగుల్ కృత్రిమ మేధస్సు డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
Indian Railways: హైదరాబాద్ నుంచి ఎనిమిది కొత్త రైళ్లు.. రైల్వే అధికారుల వెల్లడి
రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లోని పలు స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది.
Indian Railways: కొత్త సాంకేతికతతో కుదుపుల్లేని రైలు ప్రయాణం
వేగంగా దూసుకెళ్తున్న రైలులో అకస్మాత్తుగా వచ్చే కుదుపులు,పట్టాల నుంచి వినిపించే గట్టిగా మోగే శబ్దాలు ప్రయాణికులకు సర్వసాధారణ అనుభవం.
Telangana: రైల్వే ప్రాజెక్టులపై కీలక అప్డేట్.. డోర్నకల్-గద్వాల కొత్త లైన్కు సర్వే పూర్తి: అశ్వినీ వైష్ణవ్
డోర్నకల్ నుంచి గద్వాల వరకు ప్రతిపాదించిన 296 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Keralam: కేరళ ఇక 'కేరళమ్'గా'… కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
కేరళ ఇకపై 'కేరళమ్'గా మారబోతోంది. రాష్ట్ర పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ మంగళవారం (ఫిబ్రవరి 24, 2026) ఆమోదం తెలిపింది.
India joins Pax Silica : అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా'లో భారత్ ఎంట్రీ.. సెమీకండక్టర్ రంగానికి బిగ్ బూస్ట్!
అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన 'పాక్స్ సిలికా' కూటమిలో భారత్ అధికారికంగా చేరింది.
Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్కు నేడు చంద్రబాబు
దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు.
Bill Gates: ఏఐ సమ్మిట్కు బిల్ గేట్స్ దూరం.. ఫౌండేషన్ తరఫున అంకూర్ వోరా ప్రసంగం
దిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ఈ రోజు ప్రసంగించాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన షెడ్యూల్ చేసిన కీలక ప్రసంగాన్ని ఇవ్వబోవడం లేదని నిర్వాహకులు గురువారం వెల్లడించారు.
AI Summit: ఏఐ సమిట్ తొలి రోజే అవస్థలు.. క్షమాపణలు చెప్పిన ఐటీ మంత్రి
భారత్ ఆతిథ్యంతో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో అవసరమైన ఏర్పాట్లు సరిగా లేవని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Andhra Pradesh: కిసాన్ రైల్తో ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా.. లోక్సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 116 సర్వీసులు నడిపి సుమారు 34 వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Tech Bio Revolution: టెక్-బయో విప్లవానికి వేదికగా 'బయో ఆసియా-2026'
పరుగులు తీస్తున్న 'టెక్-బయో' విప్లవాన్ని ఒకే దిశగా నడిపించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 'బయో ఆసియా-2026' అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Railway projects In AP: ఆంధ్రప్రదేశ్లో రూ.12,967 కోట్లతో 10 ప్రాజెక్టులు పూర్తి..
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రూ. 12,967 కోట్ల విలువైన 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇప్పుడు రూ. 34,680 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో తెలిపారు.
Indian Railway: తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో నిధుల పెరుగుదల 2.2 శాతమే!
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన రైల్వే కేటాయింపులు ఈసారి కూడా పెద్దగా పెరగలేదు.
Pawan kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ స్టేషన్గా అభివృద్ధి అభివృద్ధి చేయండి: అశ్వినీ వైష్ణవ్కు ఉపముఖ్యమంత్రి వినతి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలోని రైల్భవన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు.
Digital India: డిజిటల్ భారత్కు కొత్త బలం.. నూతన ఆధార్ యాప్ను ప్రారంభించిన కేంద్రం.. ఫీచర్లు ఇవే
భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
PM Modi: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో సంతోషకరమైన వార్త అందించింది.
India's First Bullet Train: భారత్ తొలి బుల్లెట్ రైలుపై బిగ్ అప్డేట్.. వీడియో రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి
ఇప్పటికే "వందే భారత్", "వందే భారత్ స్లీపర్" రైళ్లతో భారత రైల్వేలు కొత్త ప్రగతిని సాధిస్తున్నాయి.
Bullet train: 2027 స్వాతంత్ర్య దినోత్సవం రోజున తొలి బుల్లెట్ రైలు ప్రయాణం ప్రారంభం
భారతదేశ కలల ప్రాజెక్టు అయిన బుల్లెట్ రైలు త్వరలో ప్రయాణ ప్రారంభానికి సిద్ధమవుతోంది.
Vande Bharat Sleeper: కోల్కతా-గువాహటి మార్గంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు..!
సుదూర మార్గాల్లో ప్రయాణించే రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Delhi Bomb Blast: బాంబు పేలుడు ఉగ్ర ఘాతుకమే.. ఎర్రకోట సమీపంలో పేలుడుపై కేంద్ర క్యాబినెట్ స్పష్టీకరణ
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఉగ్రవాదుల చేత చేసిన దారుణ దాడేనని కేంద్ర మంత్రివర్గం స్పష్టంచేసింది.
Ashwini Vaishnav: ఒడిశా,తెలుగురాష్ట్రాల్లో రైల్వే వార్రూమ్లు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
'మొంథా' తీవ్ర తుపాను పరిస్థితుల దృష్ట్యా అత్యవసర నిర్ణయాలు త్వరితంగా తీసుకునేందుకు ఒడిశా,తెలుగు రాష్ట్రాల్లో డివిజనల్ వార్ రూమ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దక్షిణ మధ్య రైల్వే,ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Vande Bharat 4.0 : త్వరలో వందేభారత్ 4.0 రైళ్లు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన!
భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు.
Ashwini Vaishnaw: 'మ్యాపుల్స్' యాప్ను ప్రమోట్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ కోసం విస్తృతంగా వాడే గూగుల్ మ్యాప్స్కు బలమైన పోటీని అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం ఒక స్వదేశీ యాప్కి మద్దతుగా నిలిచింది.
Ashwini Vaishnaw: ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ను కాకుండా జోహోను ఎందుకు ఎంచుకున్నారు?
భారతదేశం ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారతీయ సాఫ్ట్వేర్ సూట్ జోహోను (Zoho) ప్రోత్సహించారు.
Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమై, అనేక కీలక నిర్ణయాలను ఆమోదించింది.
Ashwini Vaishnav: కడప-బెంగళూరు రైల్వే మార్గానికి ఏపీ ప్రభుత్వం ఇంకా రూ.1,163 కోట్లు చెల్లించాల్సి ఉంది: అశ్వినీ వైష్ణవ్
266 కిలోమీటర్ల పొడవున్న కడప-బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తన వాటా కింద ఇంకా రూ.1,163 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Ashwini Vaishnaw: సెప్టెంబర్ లో పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.
Railone app: అందుబాటులోకి రైల్వే సూపర్ యాప్ 'రైల్వన్'..ఇక అన్ని రైల్వే సేవలు ఒకే చోట
రైల్వేకు సంబంధించిన విభిన్న సేవలను ఒకే వేదికపై సమీకరిస్తూ రూపొందించిన సూపర్ యాప్ - "రైల్వన్" తాజాగా అందుబాటులోకి వచ్చింది.
IndiaAI మిషన్లో భారత్ కీలక అడుగు.. 34,000 GPUలతో రికార్డ్ కంప్యూట్ సామర్థ్యం
భారత్లో కంప్యూటింగ్ సామర్థ్యం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశీయంగా 34,000 GPUల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో, ఫౌండేషన్ మోడళ్ల రూపకల్పన దిశగా కీలకమైన ముందడుగు పడింది.
Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లో 300 కి.మీ వయాడక్ట్ పూర్తయింది: కేంద్ర మంత్రి వైష్ణవ్
అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు నిర్మిస్తున్న దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గం పురోగతిలో కీలక దశను చేరుకుంది.
Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
దేశంలో సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Caste survey: కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన
కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.రాబోయే జనాభా లెక్కలలో కులగణనను చేర్చాలని ప్రకటించింది.
PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక సమావేశం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J D Vance) భారత పర్యటనలో భాగంగా నేడు దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సమావేశమయ్యారు.
DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2% పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్సును (DA) 2 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.